ఆదర్శ్ స్కామ్ నివేదిక తిరస్కరణ తప్పు: రాహుల్

దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. అధిక ధరలపై చర్యలు తీసుకుంటామని, ధరలు తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులకు సూచించామని ఆయన అన్నారు. మహారాష్ట్ర ఆదర్స్ కుంభకోణం కేసులో ఎవ్వరినీ రక్షించాలని తన ఉద్దేశం కావని రాహుల్ గాంధీ తెలిపారు. ఆదర్శ్ కుంభకోణంపై నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం సరైంది కాదని ఆయన అన్నారు.
చిత్తశుద్ధితో అవినీతికికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే పార్లమెంట్లో అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ముందు వాటిని ఆమోదించాలని ప్రతిపక్షాలకు రాహుల్ గాంధీ సూచించారు. అన్ని పార్టీలు కూడా అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతున్నాయి గానీ ఆచరణలో చూపించడం లేదని ఆయన అన్నారు. అవినీతిపై పోరాటానికి యంత్రాంగం కావాలని, అందుకే పార్లమెంటులో లోక్పాల్ బిల్లు పెట్టామని ఆయన అన్నారు.
జనవరి 15 నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మార్కెట్ కమిటీల నుంచి కూరగాయల ధరలను మినహాయించాలని రాహుల్ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీనాటికి రాష్ట్రాలు లోకాయుక్త బిల్లును రూపొందిస్తాయని అజయ్ మాకెన్ చెప్పారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications