రజనీ పార్టీ పెడతారు, బిజెపితోనే పొత్తు: గురుమూర్తి
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో జయలలిత మృతి తర్వాత చోటుచేసుకొన్న రాజకీయశూన్యతను భర్తిచేసేందుకు తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ సరైన వ్యక్తి అని ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త రజనీకాంత్.
న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో జయలలిత మృతి తర్వాత చోటుచేసుకొన్న రాజకీయశూన్యతను భర్తిచేసేందుకు తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ సరైన వ్యక్తి అని ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త రజనీకాంత్ సన్నిహితుడు గురుమూర్తి అభిప్రాయపడ్డారు.
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో గురుమూర్తి మాస్టర్మైండ్గా పేరొంది. తన అంచనాప్రకారంగా రజనీకాంత్ పార్టీని ఏర్పాటుచేస్తున్నారని ఆయన ప్రకటించారు. జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న శూన్యతను భర్తీచేసేందుకు రజనీకాంత్ పనిచేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

రజనీకాంత్కు తన లోపాలోమిటో తెలుసునని చెప్పారు. మోడీతో ఆయన చేతులు కలపడం నిజంగా అధ్బుతమన్నారు. ద్రవిడ రాజకీయాలతో ముందుకుసాగుతున్న తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని ఇది పూర్తిగా మార్చనుందన్నారు.
బిజెపితో రజనీకాంత్ చేతులు కలుపుతారని గురుమూర్తి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలానికి దారితీస్తున్నాయి. తమిళ రాజకీయాల్లో ద్రవిడ రహితంగా మార్చేందుకు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఉపయోగపడుతోందన్నారు.
ఇప్పటికే తమిళ రాజకీయాలు కొంతమేరకు ద్రవిడ రహితంగా మారిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications