మార్చి 23న రాజ్యసభ ఎన్నికలు: చిరంజీవి సహా ఏపీ-తెలంగాణల నుంచి 6సీట్లు

న్యూఢిల్లీ: పదహారు రాష్ట్రాలలో 58 రాజ్యసభ స్థానాలకు మార్చి 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి మొత్తం 58 స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

ఈ మేరకు ఈసీ శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 5న నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలుకు మార్చి 12 గడువు. మార్చి 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

Rajya Sabha election on 23rd march for 58 seats

నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 15వ తేదీ గడువు. మార్చి 23న రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు విడుదల కానున్నాయి.

ఏపీ, తెలంగాణల నుంచి ముగ్గురు చొప్పున మొత్తం ఆరు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో చిరంజీవి, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్‌లు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+