దారుణం: జడేజా సతీమణి రీవాపై పోలీస్ కానిస్టేబుల్ దాడి, జుట్టుపట్టి ఈడ్చాడు
Recommended Video

జామ్నగర్: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవా సోలంకిపై ఓ పోలీసు దాడి చేశాడు. ఆమె నడుపుతున్న కారు.. అదుపుతప్పి అతని బైక్ను ఢీకొట్టడంతో కోపోద్రిక్తుడైన పోలీసులు.. ఆమెపై దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్లో చోటు చేసుకుంది.
రీవాపై దాడి చేసిన పోలీస్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేసినట్లు జామ్నగర్ ఎస్పీ ప్రదీప్ సెజుల్ తెలిపారు. అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, రీవాపై దాడి చేసిన కానిస్టేబుల్ సజయ్ అహిర్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

జామ్నగర్లోని సరు సెక్షన్ రోడ్ వద్ద ఈ ఘటన జరిగిందని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. కానిస్టేబుల్ బైక్ను కారు అదుపుతప్పి ఢీకొనగానే.. ఆ పోలీస్ కానిస్టేబుల్.. రీవాపై దాడికి పాల్పడ్డాడని చెప్పారు.
జుట్టుపట్టి ఈడ్చి ఆమెపై దారుణంగా చేయి చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.
బాధ్యతయుమైన పోలీసు విభాగంలో పనిచేస్తూ.. మహిళ అని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తించడంపై సదరు పోలీసుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications