జూన్ 28 నుంచి ప్రీడం251 ఫోన్ల డెలివరీ: రింగింగ్ బెల్స్
ముంబై: రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ జూన్ 28వ తేదీ నుంచి ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను అందిస్తామని ప్రకటించింది. రూ.251 ఫోన్ అని చెప్పి రింగింగ్ బెల్స్ కొద్ది నెలల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తాము ఈ నెల 28వ తేదీ నుంచి బుకింగ్ చేసిన వారికి స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేస్తామని సోమవారం నాడు రింగింగ్ బెల్స్ ప్రకటించింది. రూ.2,500 విలువైన స్మార్ట్ ఫోన్ను రూ.251కే స్తామని ప్రకటించింది. దీని పైన అప్పుడు విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

కంపెనీ పైన కేసులు నమోదయ్యాయి. అయితే, అప్పటికే ఆ సంస్థ ప్రకటనతో ముప్పై వేల మందికి పైగా ఫ్రీడమ్ 251 ఫోన్లను బుక్ చేశారు. మరో ఏడు కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. విమర్శల నేపథ్యంలో చాలామందికి డబ్బులు వాపస్ చేసి కనుమరుగయిందనుకున్నారు. కానీ, తాము ఇప్పుడు ఆ ముప్పై వేల మందికి క్యాష్ ఆన్ డెలివరీ చేస్తామని ప్రకటించింది.
రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ జూన్ 28వ తేదీ నుంచి ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను అందిస్తామని ప్రకటించింది. రూ.251 ఫోన్ అని చెప్పి రింగింగ్ బెల్స్ కొద్ది నెలల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాము ఈ నెల 28వ తేదీ నుంచి బుకింగ్ చేసిన వారికి స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేస్తామని సోమవారం నాడు రింగింగ్ బెల్స్ ప్రకటించింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications