వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జలియన్ వాలా బాగ్ దురాగతం : 100 నాణెం, స్టాంపు విడుదల
అమృత్సర్ : జలియన్ వాలా బాగ్ మారణ హోం జరిగి వందేళ్లు గడిచింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకున్న బ్రిటీష్ దుశ్చర్యకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూ. వంద నాణేం విడుదల చేసింది. శనివారం పంజాబ్ లోని అమృసర్ లోని జలియాన్ వాలా బాగ్ స్మారకం వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం స్మృతి చిహ్నాంగా వంద రూపాయల నాణెం, స్టాంపును విడుదల చేశారు.
బ్రిటీష్
దురాగతం
స్వాతంత్ర
పోరాటంలో
జలియన్
వాలా
బాగ్
ఉదంతం
హేయనీయమైన
ఘటనగా
గుర్తుండిపోయింది.
పంజాబీలకు
ముఖ్యమైన
వైశాఖీ
ఉత్సవం
సందర్భంగా
వేలాదిమందిని
1919
ఏప్రిల్
13న
జనరల్
డయ్యర్
ఆదేశాలతో
కాల్పులు
జరిపారు.
దీంతో
వందలాది
మంది
అమాయకులు
ప్రాణాలు
కోల్పోయారు.
ఈ
ఘటన
జరిగి
వందేళ్లైన
తర్వాత
బ్రిటీష్
ప్రధాని
థెరెసా
మే
..
సిగ్గుచేటని
వ్యాఖ్యానించడంతో
సర్వత్రా
విమర్శులు
వ్యక్తమైన
సంగతి
తెలిసిందే.
Comments
English summary
The Jallianwala Bagh massacre was a hundred years old. As a mark of British attack on hundreds of people, One hundred coins have been released. Vice-President Venkiah Naidu paid tribute to Jallianwala Bagh memorial in Amritsar, Punjab on Saturday. Later, a hundred rupee coins and stamp were released as a souvenir.
Story first published: Saturday, April 13, 2019, 19:45 [IST]