చిల్లర కష్టాలకు చెక్: హై క్వాలిటీతో త్వరలో రూ. 200 నోటు
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) త్వరలో రూ.200నోట్లను విడుదల చేయనుంది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) త్వరలో రూ.200నోట్లను విడుదల చేయనుంది. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాఖలకు కొన్ని వారాల క్రితమే ఈ నోట్ల ముద్రణ అప్పగించారు.
నకిలీవి సృష్టించడానికి వీల్లేని రీతిలో అదనపు భద్రతా ప్రమాణాలతో రూ. 200 నోట్లను ముద్రిస్తున్నారు. ప్రస్తుతం వీటిని వివిధ కోణాల్లో తనిఖీ చేస్తున్నారు. ఈ నోట్లను తీసుకువచ్చేందుకు ఆర్బీఐ పాలక మండలి ఇప్పటికే అనుమతి తెలిపింది.

Recommended Video

కాగా, రూ. 100, రూ. 500నోట్ల మధ్య రూ. 200 నోటు రావడం వల్ల ప్రజలకు రోజువారీ వ్యవహరాలు మరింత సులభతరమవుతాయని ఆర్బీఐ అధికారులు భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ. 500, రూ. 2000 నోట్ల తర్వాత ఆర్బీఐ.. ఈ రూ. 200 కొత్త నోట్లను తీసుకు వస్తోంది.
More From
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications