పొరపాటు: రూ.30వేల కోట్ల కరెన్సీని తగలబెట్టారు
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్లో వేల కోట్ల విలువ చేసే కరెన్సీ నోట్లను కాల్చి బూడిద చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.30వేల కోట్ల విలువ చేసే రూ.1000 నోట్లు దగ్ధం చేశారు. వీటిని తప్పుగా ప్రింట్ చేయడం వల్లే కాల్చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఈ కరెన్సీని కాల్చేయడం వల్ల నోట్ల ముద్రణకు ఉపయోగించే దాదాపు 50 టన్నుల పేపర్ బూడిదలో పోసిన పన్నీరైంది. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి నోట్లు తప్పుగా ప్రింటవడానికి కారణమైన ముగ్గురు ఆపరేటర్లను సస్పెండ్ చేశారు.

నాసిక్ ప్రింటింగ్ ప్రెస్లో వివిధ డినామినేషన్ల కరెన్సీ నోట్లను, సెక్యూరిటీ, జుడీషియల్ డాక్యుమెంట్లను ప్రింట్ చేస్తారు. ఈ ప్రెస్ను 1924లో ఏర్పాటుచేశారు.
దేశంలోని కీలక ప్రాంతాలను కలిపే రైల్వే లైను దగ్గరగా ఉండటం, వాతావరణంలో తేమ హెచ్చుతగ్గుల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోకపోవడం.. ఈ రెండు కారణాల వల్ల ఆనాడు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటుకు నాసిక్ను ఎంచుకున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications