5 సంవత్సరాలకు ఒక్కసారి మారే ప్రభుత్వాలపై ఆర్ఎస్ఎస్ ఆధారపడదు , మోహన్ భగవత్
5 సంవత్సరాలకోసారి మారే ప్రభుత్వాలపై ఆర్ఎస్ఎస్ ఆధారపడదని ,ఈ నేపథ్యంలోనే వాటిపై నమ్మకం పెట్టుకోకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గతంలో, అంటే రాజరిక వ్యవస్థంలో వారిపై నమ్మకం ఉండడం వల్ల 30 నుండి 50 సంవత్సరాల వరకు కొనసాగేవని, కాని ఇప్పుటి ప్రభుత్వాల పై విశ్వాశాలు లేక 5 సంవత్సరాలకే మారేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల వాటిపై విశ్వాసం ఉండాల్సిన అవసరం లేదని సూచించారు..
ఈ నేపథ్యంలోనే సామాజిక సేవ సంస్థలతోపాటు వివిధ రంగాల్లో రీసెర్చ్ చేసే సంస్థలు ప్రభుత్వాల మీద ఆధారపడకూడదని ఆయన సూచించారు. మహమహోపాధ్యాయ 125 వ జయంతి ఉత్సవాల సంధర్భంగా ఆయన మాట్లాడారు. కాగా ప్రభుత్వాలతొ సంబంధాలు నెరవేర్చాలనుకునే వారు, వాటితో మంతనాలు జరపాలని కోరుకునే వారు , మొత్తంగా వాటిపై ఆధారపడాలని నేను అనుకోవడం లేదని అన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు మారేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

బ్రిటీష్ ప్రభుత్వాల పరిశోధన అంశాలపైనే భారత్
కాగా బ్రిటీష్ వారు ఆధునిక భారత్ కోసం అనేక అంశాలపై పరిశోధనలు జరిపారని ,వాటి ఆధారంగానే దేశం యొక్క జనాభ గణన, మరియు బౌగోలిక అంశాలు ఇప్పటికి వారి పరిశోధన ఆధారపడి కొనసాగుతున్నాయని అన్నారు.అయితే వాటిని ప్రజల సంక్షేమం కోసం గాని ,ప్రయోజనాల కోసం గాని చేశారని భావించలేమని అన్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications