5 సంవత్సరాలకు ఒక్కసారి మారే ప్రభుత్వాలపై ఆర్ఎస్ఎస్ ఆధారపడదు , మోహన్ భగవత్
5 సంవత్సరాలకోసారి మారే ప్రభుత్వాలపై ఆర్ఎస్ఎస్ ఆధారపడదని ,ఈ నేపథ్యంలోనే వాటిపై నమ్మకం పెట్టుకోకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గతంలో, అంటే రాజరిక వ్యవస్థంలో వారిపై నమ్మకం ఉండడం వల్ల 30 నుండి 50 సంవత్సరాల వరకు కొనసాగేవని, కాని ఇప్పుటి ప్రభుత్వాల పై విశ్వాశాలు లేక 5 సంవత్సరాలకే మారేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల వాటిపై విశ్వాసం ఉండాల్సిన అవసరం లేదని సూచించారు..
ఈ నేపథ్యంలోనే సామాజిక సేవ సంస్థలతోపాటు వివిధ రంగాల్లో రీసెర్చ్ చేసే సంస్థలు ప్రభుత్వాల మీద ఆధారపడకూడదని ఆయన సూచించారు. మహమహోపాధ్యాయ 125 వ జయంతి ఉత్సవాల సంధర్భంగా ఆయన మాట్లాడారు. కాగా ప్రభుత్వాలతొ సంబంధాలు నెరవేర్చాలనుకునే వారు, వాటితో మంతనాలు జరపాలని కోరుకునే వారు , మొత్తంగా వాటిపై ఆధారపడాలని నేను అనుకోవడం లేదని అన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు మారేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

బ్రిటీష్ ప్రభుత్వాల పరిశోధన అంశాలపైనే భారత్
కాగా బ్రిటీష్ వారు ఆధునిక భారత్ కోసం అనేక అంశాలపై పరిశోధనలు జరిపారని ,వాటి ఆధారంగానే దేశం యొక్క జనాభ గణన, మరియు బౌగోలిక అంశాలు ఇప్పటికి వారి పరిశోధన ఆధారపడి కొనసాగుతున్నాయని అన్నారు.అయితే వాటిని ప్రజల సంక్షేమం కోసం గాని ,ప్రయోజనాల కోసం గాని చేశారని భావించలేమని అన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications