ముస్లీంలకి ఆరెస్సెస్ విందు, చైనాపై ఆర్గనైజర్ ఆగ్రహం
ఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) తొలిసారి ముస్లీంలకు ఇప్తార్ విందు ఇచ్చింది. పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ విందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లీంలతో పాటు, పలు దేశాల దౌత్యవేత్తలను కూడా ఆరెస్సెస్ ఆహ్వానించింది.
ప్రతి పౌరుడూ ఇతర మత విశ్వాసాలను గౌరవించాలని, మత సామరస్యాన్ని కలిగి ఉండాలని ఆరెస్సెస్ కార్యకర్త ఇంద్రేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఖురాన్లోని కొన్ని వ్యాఖ్యలను ఉదహరించారు. మతాలు వేరు అయినా దేవుడు ఒక్కడే అన్నారు.
వివిధ ముస్లీం దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ప్రతినిధులతో పాటు కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఈ విందుకు హాజరయ్యారు.

చైనాపై ఆరెస్సెస్ ధ్వజం
చైనా పైన ఆరెస్సెస్ నిప్పులు చెరిగింది. ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ విషయంలో చైనా చర్యలు నేరాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ విస్తరణ పైన ఆందోళన వ్యక్తం చేసింది.సంబంధిత వ్యాఖ్యలతో ఆరెస్సెస్ అధికార పత్రిక ఆర్గనైజర్లో సంపాదకీయం వచ్చింది.
లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పాక్ పైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిని భారత్ కోరింది. తీర్మానానికి చైనా అడ్డుపడింది. చైనా చర్యలు నేరాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని ఆరెస్సెస్ రాసింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications