పన్నీరు నన్ను సీఎం పదవి చేపట్టమన్నారు: శశికళ, మూడో మహిళా సీఎం
ముఖ్యమంత్రి పదవి చేపట్టమని తనను పన్నీరు సెల్వం కోరారని అన్నాడీఎంకే అధినేత్రి, ఈ రోజు (ఆదివారం) అన్నాడీఎంకే శాసన సభా పక్ష నాయకురాలిగా ఎన్నికైన శశికళ ఆదివారం అన్నారు.
చెన్నై: ముఖ్యమంత్రి పదవి చేపట్టమని తనను పన్నీరు సెల్వం కోరారని అన్నాడీఎంకే అధినేత్రి, ఈ రోజు (ఆదివారం) అన్నాడీఎంకే శాసన సభా పక్ష నాయకురాలిగా ఎన్నికైన శశికళ ఆదివారం అన్నారు.
మొదట పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టమని కోరింది పన్నీరు సెల్వమేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు అన్నాడీఎంకే శాసన సభా పక్షరాలిగా కావాలని కోరుకుంది కూడా ఆయనే అన్నారు. అమ్మ ఆశయాల కోసం పని చేస్తానని, జయలలిత అడుగు జాడల్లో నడుస్తానని చెప్పారు.

గవర్నర్ అపాయింటుమెంట్ కోరిన అన్నాడీఎంకే
తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగరరావు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన అపాయింటుమెంటును అన్నాడీఎంకే వర్గాలు కోరాయి. పార్టీ శాసన సభా పక్ష తీర్మానాన్ని ఆయనకు అందించనున్నారు. అనంతరం రెండు మూడు రోజుల్లో ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. శశికళ తమిళనాడుకు మూడో మహిళా ముఖ్యమంత్రి.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications