పార్టీ చీఫ్ పదవిపై కత్తి: చిన్నమ్మ శశికళకు మరో షాక్
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళకు ఎన్నికల సంఘం కూడా షాకిచ్చింది.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళకు ఎన్నికల సంఘం కూడా షాకిచ్చింది.
అన్నాడీఎంకే అధినేత్రి పదవిని శశికళ చేపట్టడంపై ఆమె వ్యతిరేకులు ఈసీకి లేఖ రాశారు. దీనిని ఎన్నికల సంఘం విచారించనుంది. విచారణ అనంతరం ఆమెకు పదవి ఉంటుందా లేదా అనేది తేలుతుంది.
పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని జాతీయ ఎన్నికల సంఘాన్ని పన్నీరు సెల్వం తరఫున ఎంపీ మైత్రేయన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. పార్టీ పరంగా శశికళ, ఆమె తనయుడు దినకరన్ ఎన్నిక చెల్లదని ఫిర్యాదు చేశారు.

కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామిని నియమించడం పట్ల ఆ పార్టీ ఎంపీ, లోకసభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై హర్షం వ్యక్తం చేశారు.
ఇది ప్రజా విజయమని, గవర్నర్ నిర్ణయంతో ధర్మమే విజయం సాధించదన్నారు. పన్నీరు సెల్వంతో తమకు సమస్య లేదని, ఆయన పార్టీలో లేరన్నారు. రాబోయే రోజుల్లో అమ్మ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications