వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ అధినేత్రిగా నా ఎన్నిక ఇలా: ఈసికి శశికళ వివరణ

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకోవడంపై శశికళ శుక్రవారం నాడు ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. పదవి కోసం ఎక్కడా పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకోవడంపై శశికళ శుక్రవారం నాడు ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. పదవి కోసం ఎక్కడా పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.

శశికళకు అలా చెక్ చెప్పేందుకు పన్నీరు ప్లాన్శశికళకు అలా చెక్ చెప్పేందుకు పన్నీరు ప్లాన్

పార్టీ నియమావళిని తాను ఉల్లంఘించలేదని, నిబంధనల ప్రకారమే తాను ఎన్నికయ్యానని ఆమె తెలిపారు. తొలుత శశికళ తరఫున పార్టీ వివరణ ఇచ్చింది. దీనిపై ఈసీ సంతృప్తి చెందకపోవడంతో శశికళ మరోసారి వివరణ ఇచ్చారు.

sasikala

మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ఆయన వర్గం అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్, ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

పార్టీ నియమనిబంధనలకు విరుద్ధంగా శశికళ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని వారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శశికళకు ఈసీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె వివరణ ఇచ్చారు.

English summary
AIADMK's Sasikala Natarajan has replied to the Election Commission's notice, stating that all rules and regulations were correctly followed in her appointment as the party's general secretary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X