పన్నీర్ సెల్వం, శశికళ వర్గం బిగ్ ఫైట్: అందు కోసమే! ఏవరికి వస్తోంది ?
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం మాయం కావడంతో ఆ పార్టీకి చెందిన నాయకులు ఆయోమయంలో పడిపోయారు. రెండాకుల గుర్తు మాయం కావడంతో ఆపార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోడానికి పన్నీర్ సెల్వ వర్గీయులు సిద్దం.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం మాయం కావడంతో ఆ పార్టీకి చెందిన నాయకులు ఆయోమయంలో పడిపోయారు. రెండాకుల గుర్తు మాయం కావడంతో ఆపార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోడానికి పన్నీర్ సెల్వ వర్గీయులు సిద్దం అయ్యారు.
చెన్నై నగరంలోని రాయపేటలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో ప్రస్తుతం శశికళ వర్గీయులు మకాం వేశారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల గుర్తు ఎవ్వరికీ కేటాయించకపోవడంతో పన్నీర్ సెల్వం వర్గీయులు, శశికళ వర్గీయులు ఇప్పటికే ఆందోళన చెందారు.

ఈ సమయంలో అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని సొంతం చేసుకోవాలని పన్నీర్ సెల్వం, శశికళ వర్గీయులు పోటీ పడుతున్నారు. శనివారం అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ పార్టీ కార్యాలయంలోకి వచ్చి వెళ్లారు.
ఈ సందర్బంలోనే పన్నీర్ సెల్వం వర్గీయులు ఎలాగైనా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని శశికళ వర్గానికి దూరం చెయ్యాలని పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నాలు చేస్తున్నది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications