ఎంపీ శశికళ భర్త మీద దాడి చేసింది ఆంధ్రా గూండాలా ! (వీడియో)
చెన్నై: రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిళగం మీద దాడి చేసింది ఆంధ్రప్రదేశ్ కు చెందిన గూండాలని తమకు సమాచారం అందిందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలగం చెప్పారని పోలీసులు అంటున్నారు.
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో తాము లేఖ ఇవ్వడానికి వెళ్లామని అక్కడ ఉన్న కార్యకర్తలు తమను అడ్డుకున్నారని శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలగం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
#WATCH: Suspended AIADMK MP Sasikala Pushpa's lawyer attacked outside party office by AIADMK workers in Chennai. pic.twitter.com/u10t63TmzX
— ANI (@ANI_news) December 28, 2016
శశికళ పుష్ప ఎవరు ? ఆమెకు అన్నాడీఎంకే పార్టీకి ఏమి సంబంధం ? ఎందుకు వచ్చారు ? మర్యాదగా వెళ్లిపోండి అంటూ తమను రక్తం వచ్చేటట్లు కొట్టారని, తన మీద దాడి చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన శశికళ నటరాజన్ వర్గీయులు అని ఎంపీ శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిళగం ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications