సహారా గ్రూప్ కు షాక్ :రూ.39 వేల కోట్ల ఆస్తుల జప్తుకు సుప్రీం కోర్టు ఆదేశం
సహరా గ్రూప్ కు చెందిన రూ.39 వేల కోట్ల ఆస్తులను అటాచ్ చేయాలని సుప్రీంకోర్టు ఇవాళ ధేశించింది. మహారాష్ట్రలోని పూణెలో ఉన్న అంబే వాలీలోని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది.
ఢిల్లీ: సహారా గ్రూప్ కు చెందిన రూ.39 వేల కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహరాష్ట్రలోని పూణెలో ఉన్న అంబే వాలీలో ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశించింది.
సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ ఇంకా చెల్లించాల్సిన రూ.14,779 కోట్ల డబ్బు కోసం ఇలా చేయడం అనవసరమని కోర్టు అభిప్రాయపడింది.
పిభ్రవరి 20వ, తేది నాటికి సమస్యాత్మకంగా లేని ఆస్తుల జాబితా అందజేయాలని కోర్టు సహరా గ్రూప్ ఆదేశించింది. సహారా చెల్లించాల్సిన మిగతా డబ్బు కోసం ఈ ఆస్తులను వేలం వేయాలని కోర్టు సూచించింది.

సెబీకి రూ.14,779 కోట్లు చెల్లించడానికి సహరా 2018 జూలై వరకు గడువు కోరింది. డబ్బు తిరిగి చెల్లించడం కోసం గతంలో కోర్టు ఇచ్చిన విధి విధానాల్లో గా ఈ రోజు సెబీకి సహరా గ్రూప్ రూ.600 కోట్లు చెల్లించింది.
అయినా 2019 జై వరకు గడువు సుదీర్ఘ సమయమని భావించిన నేపథ్యంలోనే ఆస్తుల వేలం వేయాలని కోరుతున్నట్టు తెలిపింది.తదుపరి విచారణను ఫిబ్రవరి 20వ, తేదికి వాయిదా వేసింది.
మరో వైపు సహరా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్ ను మరోసారి పొడిగించింది. ఆయన గత ఏడాది మే నుండి పెరోల్ పై బయటే ఉన్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications