ఎస్సీ, ఎస్టీలు ఇతర రాష్ట్రాల్లో అలా రిజర్వేషన్ లబ్ధి పొందలేరు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలు ఇతర రాష్ట్రాలలో తమ కులాన్ని నోటిఫై చేయకుంటే ఇతర రాష్ట్రాలలోని ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఫలాలు పొందలేరని సుప్రీం కోర్టు గురువారం వెల్లడించింది.
జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ఐదుగురు జడ్జిలు ఏకాభిప్రాయంతో దీనిని వెల్లడించారు.

ఓ రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్కు చెందిన వారు ఇతర రాష్ట్రాలలో ఉద్యోగం లేదా విద్య కోసం వెళ్లినప్పుడు అక్కడ కూడా షెడ్యూల్ క్యాస్ట్గా పరిగణించలేరని చెప్పారు.
జస్టిస్ రంజన్ గొగోయ్తో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఎం శంతనగౌడర్, జస్టిస్ ఎస్ఏ నజీర్ల ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. అయితే సెంట్రల్ రిజర్వేషన్లపై మిగతా జడ్జిలతో జస్టిస్ భానుమతి విబేధించారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications