జమ్మూ కాశ్మీర్లో చొరబాటు యత్నం: ఆరుగురు మిలిటెంట్ల హతం
న్యూఢిల్లీ: భారత్లోకి ప్రవేశించడానికి చేసిన జైషె మొహమ్మద్ మిలిటెంట్ల యత్నాన్ని భారత భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో ఆగురుగు మిలిటెంట్లు హతమయ్యారు.
సోమవారం హతమైన మిలిటింట్లు ఆత్మాహుతి దళ సభ్యులని రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు, మరో మిలిటెంట్ మృతదేహం కోసం గాలిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ డిజిపి చెప్పారు.

ఆఫరేషన్ను విజయవంతం చేసినందుకు జమ్మూ కాశ్మీర్ డిజిపి పాల్ వైద్ బలగాలకు శుభాకాంక్షలు చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ట్వీట్ చేశారు. దౌలానా యురి ప్రాంతంలో ీ ఆపరేషన్ జరిగింది.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications