విషాదం: రాజస్తాన్ మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ కన్నుమూత, సీఎం గెహ్లట్ సంతాపం..
రాజస్తాన్ సామాజిక న్యాయం, సాధికారత మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ (72) కన్నుమూశారు. ఆయన గత కొద్దిరోజులుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది మే నెలలో అతనికి బెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. తర్వాత కోలుకున్న.. సోమవారం సాయంత్రం చనిపోయారు. మేఘవాల్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
అనారోగ్యంగా ఉండటంతో గుర్గావ్ ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం సాయంత్రం చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. మేఘవాల్ మృతిపై సీఎం అశోక్ గెహ్లట్ సంతాపం వ్యక్తం చేశారు. తన సహచరుడు చనిపోయాడని తెలిసి దిగ్బ్రాంతికి గురయ్యానని గెహ్లట్ తెలిపారు. అతనితో 1980 నుంచి కలిసి పనిచేస్తున్నానని గుర్తుచేశారు. అతని కుటుంబసభ్యులకు గెహ్లట్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ భగవంతుడికి వారికి మనోధైర్యం కల్పించాలని కోరారు.

భన్వార్ లాల్ చురు జిల్లా సుజన్గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ఆయన కూతురు భనరసీ దేవి కూడా చనిపోయారు. గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇంతలోనే భన్వారిలాల్ కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొద్దికాలంలో ఇద్దరూ చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications