క్రేన్ కుప్పకూలి ఏడుగురి మృతి (వీడియో)
పాట్నా: బీహార్ లో దారుణం జరిగింది. పొట్టకూటి కోసం వెళ్లిన ఏడుగురు కార్మికులు మృతి చెందగా అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషయంపై అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
బీహార్ లోని అరాహ్- చాప్రా జిల్లాలకు అనుసంధానం చేస్తూ గంగా నది మీద 4.3 కిలో మీటర్ల పొడవు కలిగిన బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇక్కడ వందలాధి మంది కార్మికులుగా పని చేస్తున్నారు. బ్రిడ్జ్ పనులకు ఉపయోగించడానికి భారీ క్రేన్ లు తీసుకు వచ్చారు.

అయితే సోమవారం ఒక క్రేన్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఏడుగురు సంఘటనా స్థలంలో మరణించారు. మిగిలిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతున్నది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications