క్రేన్ కుప్పకూలి ఏడుగురి మృతి (వీడియో)
పాట్నా: బీహార్ లో దారుణం జరిగింది. పొట్టకూటి కోసం వెళ్లిన ఏడుగురు కార్మికులు మృతి చెందగా అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషయంపై అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
బీహార్ లోని అరాహ్- చాప్రా జిల్లాలకు అనుసంధానం చేస్తూ గంగా నది మీద 4.3 కిలో మీటర్ల పొడవు కలిగిన బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇక్కడ వందలాధి మంది కార్మికులుగా పని చేస్తున్నారు. బ్రిడ్జ్ పనులకు ఉపయోగించడానికి భారీ క్రేన్ లు తీసుకు వచ్చారు.

అయితే సోమవారం ఒక క్రేన్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఏడుగురు సంఘటనా స్థలంలో మరణించారు. మిగిలిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతున్నది.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications