షీనా కేసులో ట్విస్ట్: 'నాకు నిజాలు తెలుసు, అన్నీ చెప్పేస్తా'
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్ట్. కేసులో మరింత పురోగతి వస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న విచారణ ఖైదీ, ఇంద్రాణీ డ్రైవర్ శ్యాంరాయ్ అప్రూవర్గా మారాడు.
కోర్టులో పలు నిజాలు చెప్పేందుకు అంగీకరించాడు. తాను ఇప్పటి వరకు చెప్పని అంశాలు కోర్టు ముందు ఉంచుతానని చెప్పారు. ఈ నేరానికి సంబంధించిన విషయాలు తనకు తెలుసునని, ఈ హత్యలో తాను కూడా ఓ భాగస్వామిని అని చెప్పాడు. షీనాను గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు కోర్టుకు తెలిపాడు.

గత వారం శ్యాంరాయ్ న్యాయస్థానానికి రెండు పేజీల లేఖ రాశాడు. తాను కేసు గురించిన అన్ని విషయాలను వెల్లడిస్తానని చెప్పాడు. తనకు కేసులో క్షమాభిక్ష కావాలని విజ్ఞప్తి చేశాడు.
ఈ నేపథ్యంలో బుధవారం కోర్టుకు డ్రైవర్ శ్యాంరాయ్ కొన్ని విషయాలు చెప్పాడు. తనకు హత్య గురించి తెలుసునని చెప్పాడు. తాను ఎవరి నుంచో వచ్చిన ఒత్తిడి వల్ల ఇవి చెప్పడం లేదని తెలిపాడు. అనంతరం కేసు మే 17వ తేదీకి వాయిదా పడింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications