బీజేపీ రాజకీయాలు దేశాన్ని ముంచుతాయి: శివసేన ఆగ్రహం
ముంబై: భారతీయ జనతా పార్టీ పైన ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన మండిపడింది. బీజేపీ రాజకీయాలు దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని శివసేన పార్టీ అధ్యక్షులు ఉద్దవ్ థాకరే ధ్వజమెత్తారు. ముఫ్తీ మొహమ్మద్ సయీద్తో కుమ్మక్కై జమ్మూ కాశ్మీర్లో అధికారం కైవసం చేసుకోవడానికి ఆడిన రాజకీయాలు సరికాదన్నారు.

పీడీపీతో పొత్తు బీజేపీతో పాటు దేశాన్ని నట్టేట ముంచుతాయని హెచ్చరించారు. ఆదివారం ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయం రాసింది. అందులో బీజేపీ పైన నిప్పులు చెరిగింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నిక్లలో పాకిస్తాన్, ఉగ్రవాదులు సహకరించారని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి దేశ ప్రజలను అవమానించారన్నారు.
అఫ్జల్ గురు అవశేషాలు కోరిన పీడీపీ దేశద్రోహానికి పాల్పడిందన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రధాని మోడీ పార్లమెంటులో ఖండించాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ - పీడీపీ ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రయత్నించిన రామ్ మాదవ్.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను అడ్డుకోలేకపోతున్నారన్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications