విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీగా ఈదురు గాలులు.. కుదునకు గురైన ప్లైట్, 40 మందికి..
స్పైస్ జెట్ విమానంలో ఒక కుదుపునకు గురయ్యింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో గల గుర్గాపూర్ నజ్రుల్ ఇస్లాం ఎయిర్ పోర్టులో జరిగింది. అయితే అక్కడ ల్యాండ్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో క్యాబిన్ లాగేజీ ఫ్లైయర్స్పై పడింది. దీంతో విమానంలో ఉన్న 40 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం విమానం ఆకాశంలో ఉండగానే జరిగింది. గాయపడ్డవారిలో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. చిన్న గాయాలు కావడంతో మరో 30 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 10 మంది క్రిటికల్గా ఉందని.. కానీ వారి ప్రాణానికేం ప్రమాదం లేదని చెప్పింది.

ఘటనకు సంబంధించి విచారణ జరుగుతుంది. వాతావరణం బాగోలేకున్నా విమానం దిగేందుకు ఎలా అనుమతి ఇచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నారు. విమానం ఆండాల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో ఘనట జరిగింది. ఈదరుగాలులకు విమానం తడబడింది. దీంతో క్యాబిన్ సామాగ్రి ప్రయాణికులపై పడింది.
విమానం ల్యాండే సమయంలో మూడు సార్లు జర్క్ ఇచ్చిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కారు బంపర్ను ఢీ కొనే సమయంలో జరిగినట్టు.. జరిగిందని వివరించారు. కారు మరో కారు బంపర్ను ఢీ కొనే ఫీలింగ్ కలిగిందని చెప్పారు. సీటు బెల్ట్ పెట్టుకున్నామని.. కానీ తాకిడికి చిరిగిపోయాయని చెప్పారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications