Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీటీడీ వివాదంపై జులై 19న సుప్రీంకోర్టులో సుబ్రమణ్యస్వామి పిటిషన్

న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో నగల మాయం, తవ్వకాలు, ప్రధాన అర్చకులు రమణదీక్షితుల తొలగింపు లాంటి అంశాలపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. జులై 19న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

టీటీడీలో ఆభరణాల మాయం అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక, దేవాలయ నిర్వహణ సాధువులకు ఇవ్వాలని, లేదంటే లూటీ ఇలాగే కొనసాగుతుందిన గతంలో వ్యాఖ్యానించారు.

Subramanian Swamy to File petion On TTD Matter on July 19th

Recommended Video

    రమణదీక్షితులు సవాల్: నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా?

    గత కొంత కాలంగా టీటీడీలో అత్యంత విలువైన వజ్రం కనిపించడం లేదని, పోటులో రహస్యంగా తవ్వకాలు జరిపారని అర్చకులు రమణదీక్షితులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+