ప్రధాని నరేంద్ర మొడీకి శుభాకాంక్షలు చెప్పిన సౌత్ ఇండియా సూపర్ స్టార్: మీరు అనుకుంటే !
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోవడంతో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని వెలుగు చూడటంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు సాధించారు అంటూ ట్వీట్లర్ లో శుభాకాంక్షలు తెలిపారు.
2019 ఏఫ్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. మే 23వ తేది (నేడు) లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్నారు. దేశంలో మొత్తం 543 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే తమిళనాడులోని వేలూరు లోక్ సభ నియోజక వర్గంలో అక్రమాలు జరిగాయని ఎన్నికలు వాయిదా వేశారు.

మొత్తం 542 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగాయి. 2014లో బీజేపీ 282, ఎన్డీఏ 339, కాంగ్రెస్ 44, యూపీఏ 60 సీట్లలో విజయం సాధించాయి. 542 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్డీఏ 354 పైగా స్థానాల్లో, యూపీఏ 89 స్థానాల్లో, ఇతరులు 100 స్థానాల్లో ముందంజలో ఉన్నారు
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గత సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే లోక్ సభ ఎన్నికలు, తమిళనాడులోని శాసన సభ ఎన్నికలకు రజనీకాంత్ దూరంగా ఉన్నారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications