ప్రధాని నరేంద్ర మొడీకి శుభాకాంక్షలు చెప్పిన సౌత్ ఇండియా సూపర్ స్టార్: మీరు అనుకుంటే !
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోవడంతో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని వెలుగు చూడటంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు సాధించారు అంటూ ట్వీట్లర్ లో శుభాకాంక్షలు తెలిపారు.
2019 ఏఫ్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. మే 23వ తేది (నేడు) లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్నారు. దేశంలో మొత్తం 543 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే తమిళనాడులోని వేలూరు లోక్ సభ నియోజక వర్గంలో అక్రమాలు జరిగాయని ఎన్నికలు వాయిదా వేశారు.

మొత్తం 542 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగాయి. 2014లో బీజేపీ 282, ఎన్డీఏ 339, కాంగ్రెస్ 44, యూపీఏ 60 సీట్లలో విజయం సాధించాయి. 542 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్డీఏ 354 పైగా స్థానాల్లో, యూపీఏ 89 స్థానాల్లో, ఇతరులు 100 స్థానాల్లో ముందంజలో ఉన్నారు
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గత సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే లోక్ సభ ఎన్నికలు, తమిళనాడులోని శాసన సభ ఎన్నికలకు రజనీకాంత్ దూరంగా ఉన్నారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications