వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూలై 10లోపు రావాలి: విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు ఆగ్రహం

బ్యాంకులకు వేలాది కోట్లు ఎగనామం పెట్టి వెళ్లిన విజయ్ మాల్యా పైన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలాది కోట్లు ఎగనామం పెట్టి వెళ్లిన విజయ్ మాల్యా పైన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

బ్యాంకులు సరే.. మా మాటేమిటి?: మాల్యా రూ.300 కోట్ల బాకీబ్యాంకులు సరే.. మా మాటేమిటి?: మాల్యా రూ.300 కోట్ల బాకీ

కోర్టు ధిక్కార అభియోగాలను విచారించేందుకు వీలుగా జులై 10వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని విజయ్ మాల్యాను సుప్రీం కోర్టు ఆదేశించింది. మాల్యాపై కోర్టు ధిక్కార నేరాలను మోపాలని బ్యాంకుల కన్సార్టియం పెట్టుకున్న పిటిషన్‌ను ఈ రోజు సుప్రీం కోర్టు విచారించింది.

Supreme Court Holds Vijay Mallya Guilty of Contempt of Court

విజయ్ మాల్యా భారత్‌లోని వివిధ బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర ఎగనామం పెట్టి వెళ్లిన విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి ఆయన లండన్‌లో తలదాచుకుంటున్నారు. దీంతో ఆయనపై రుణ ఎగవేత కేసులు, మనీ లాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఆయన్ను న్యాయస్థానం ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించింది.

English summary
The Supreme Court on Tuesday found Vijay Mallya guilty of contempt of court and has summoned him to court on 10 July.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X