వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామజన్మభూమి వివాదంలో మధ్యవర్తిగా వ్యవహరించేందుకు 'సుప్రీం' రడీ

రామజన్మభూమి బాబ్రీమసీదు వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఇందుకు అవసరమైతే తాము మధ్యవర్తిగా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:రామజన్మభూమి -బాబ్రీమసీదు వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఇందుకు అవసరమైతే తాము మధ్యవర్తిగా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణను ఈ నెల 31వ, తేదికి వాయిదా వేసింది.

రామజన్మభూమి -బాబ్రీమసీదు వివాదం మతానికి సెంటిమెంట్ కు సంబంధించిన అంశమని కోర్టు అభిప్రాయపడింది. నమ్మకాలకు సంబందించిన విషయాల్లో కోర్టు బయటే పరిష్కరించుకోవడం శ్రేయస్కరమని కోర్టు అభిప్రాయపడింది.

supreme court ready to mediate settlement of ramjna bhoomi issue

ఈ విషయంలో తాము కేసును పరిష్కరించుకొనేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ చెప్పారు.

రామజన్మభూమి -బాబ్రీమసీదు వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని కోరుతూ బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు కోర్టు స్పందించింది.ఈ కేసుకు సంబందించిన విచారణను ఈ నెల 31వ, తేదికి వాయిదా వేసింది.

English summary
The Supreme Court on Tuesday observed that fresh attempts for an out of court settlement of the Ram Janm Bhoomi issue should be made. The SC said that both parties part of the dispute must make fresh attempts for a negotiated settlement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X