కావేరీ నీటిపై సుప్రీం కోర్టు తీర్పు మీద రజనీకాంత్ స్పందన
చెన్నై: కావేరీ నదీ జలాల కేటాయింపులో తమిళనాడు వాటాను తగ్గిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంపై సూపర్ స్టార్ తమిళనాడు స్పందించారు. ఈ తీర్పు తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలన్నారు.

కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీం ఇచ్చిన తీర్పు నిరాశపరిచిందని, దీని ప్రభావం రైతుల జీవనోపాధిపై దెబ్బకొడుతోందని, దీనిపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని రజనీకాంత్ అన్నారు.
అంతకముందు కమల్హాసన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరీ విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు విని నేను షాకయ్యానని చెప్పారు.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications