Target: హ్యాండ్ ఇచ్చిన భార్య, కోర్టులో విడాకుల కేసు, భార్య మీద పగతో మామను చంపేసిన అల్లుడు!
పూణే/ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు. భార్య తల్లిదండ్రులు కూడా అల్లుడిని మొదట్లో బాగానే చూసుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. చిన్నచిన్న గొడవలు పెద్దవి కావడంతో ఇరువైపుల కుటుంబ సభ్యులు పెద్దలు జోక్యం చేసుకుని రాజీ చేస్తూ వచ్చారు. అయితే పరిస్థితులు చెయ్యిదాటి పోవడంతో దంపతులు విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. దంపతుల విడాకుల కేసు కోర్టులో ఇంకా విచారణలో ఉంది.
భర్త అతని భార్య కుటుంబ సభ్యుల మీద రగిలిపోతున్నాడు. ఎలాగైనా తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల మీద పగ తీర్చుకోవాలని రగిలిపోయాడు. కత్తి జోబులో పెట్టుకున్న భర్త నేరుగా అతని భార్య ఇంటి దగ్గరకు వెళ్లాడు. భార్య తండ్రి కనపడటంతో అతన్ని చంపేశాడు. మామను హత్య చేసిన అల్లుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అయితే నా భార్యతో నేను విడిపోవడానికి ఆమె కుటుంబ సభ్యులే కారణం అని, నా భార్య తప్పించుకుందని భర్త చెప్పడంతో పోలీసులు షాక్ అవుతున్నారు.,

భార్యతో హ్యాపీలైఫ్
మహారాష్ట్రలోని పూణే సమీపంలోని బోప్పాడిలో అశోక్ గులాబ్ కుడాలే (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అశోక్ గులాబ్ రష్మీ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న అశోక్, రష్మీ దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు. భార్య రష్మీ తల్లిదండ్రులు కూడా అల్లుడు అశోక్ ను మొదట్లో బాగానే చూసుకున్నారు.

చిన్న గొడవలు పెద్దవి అయ్యాయి
కొన్ని సంవత్సరాల తరువాత అశోక్, రష్మీ దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. చిన్నచిన్న గొడవలు పెద్దవి కావడంతో రష్మీ, అశోక్ దంపతుల ఇరువైపుల కుటుంబ సభ్యులు, పెద్దలు జోక్యం చేసుకుని రాజీ చేస్తూ వచ్చారు. అయితే పరిస్థితులు చెయ్యిదాటి పోవడంతో అశోక్, రష్మీ దంపతులు విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.

భార్య ఫ్యామిలీ టార్గెట్
అశోక్, రష్మీ దంపతుల విడాకుల కేసు కోర్టులో ఇంకా విచారణలో ఉంది. భర్త అశోక్ అతని భార్య కుటుంబ సభ్యుల మీద రగిలిపోతున్నాడు. ఎలాగైనా తన భార్య రష్మీ , ఆమె కుటుంబ సభ్యుల మీద పగ తీర్చుకోవాలని అశోక్ ఊగిపోతున్నాడు. కత్తి జోబులో పెట్టుకున్న అశోక్ నేరుగా అతని భార్య రష్మీ ఇంటి దగ్గరకు వెళ్లాడు.

మామను చంపేసిన అల్లుడు
భార్య రష్మీ తండ్రి రమేష్ రామచంద్ర (65) కనపడటంతో అశోక్ అతన్ని చంపేశాడు. మామ రమేష్ రామచంద్రను హత్య చేసిన అల్లుడు అశోక్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అయితే నా భార్య రష్మీ తో నేను విడిపోవడానికి ఆమె కుటుంబ సభ్యులే కారణం అని, నా భార్య తప్పించుకుందని అశోక్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications