భార్యను చంపి, ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

గత కొన్ని రోజులుగా దంపతులిద్దరూ గొడవపడుతున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవడంతో సహనం కోల్పోయిన భర్త మధు తన భార్యను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకునేందుకు పలు విధాలా ప్రయత్నించాడు. మొదట సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకునేందుకు ప్రయత్నించగా అది ఊడిపడడంతో మరో ప్రయత్నం చేశాడు.
తన శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా అగ్గి పెట్టె దొరక్కపోవడంతో చివరకు వారు నివాసముంటున్న అపార్ట్మెంట్ 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాఫ్ట్వేర్ దంపతులకు ఆరేళ్ల కుమార్తె కూడా ఉందని, ఘటన సమయంలో ఆమె తన తాతయ్య ఇంట్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications