జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు
జమ్ము కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. తనిఖీలు నిర్వహించి వస్తున్న సిబ్బందిపై దాడికి దిగారు.
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. తనిఖీలు నిర్వహించి వస్తున్న సిబ్బందిపై దాడికి దిగారు.

దీనిపై ప్రతిఘటించిన భద్రతా బలగాలు-పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్ను టార్గెట్ చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పర్సనల్స్ గాయపడ్డారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications