తెల్ల పులి పిల్లలు: పేర్లు పెట్టిన జయలలిత (ఫోటోలు)
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత నాలుగు తెల్ల పులి పిల్లలకు నామకరణం చేశారు. చూడముచ్చటగా ఉన్న నాలుగు తెల్ల పులి పిల్లలకు చక్కటి పేర్లు పెట్టి వార్తల్లో నిలిచారు. మంత్రులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
చెన్నైలోని వండలూరు లోని ప్రసిద్ది చెందిన అరిగ్నార్ అన్నా జూపార్క్ లో నమృత అనే తెల్లపులి ఉంది. ఈ తెల్ల పులి ఇటీవల నాలుగు తెల్ల పులి పిల్లలకు జన్మనిచ్చింది. జూపార్క్ అధికారులు ముఖ్యమంత్రి జయలలిత దగ్గర పులి పిల్లలకు నామకరం చేయించాలని నిర్ణయించారు.

విషయం అమ్మకు చెప్పారు. అరుదుగా ఉండే తెల్ల పులి పిల్లలకు నామకరణం చెయ్యడానికి జయలలిత ఆసక్తి చూపించారు. ఆదివారం ముఖ్యమంత్రి జయలలిత, మంత్రులు, అధికారులు అరిగ్నార్ అన్నా జూపార్క్ చేరుకున్నారు.

నాలుగు తెల్లపులి పిల్లల్లో రెండు మగ, రెండు ఆడ ఉన్నాయి. ఆడ పులిపిల్లలకు మాలా, కాలా అని పేర్లు పెట్టారు. రెండు మగ పులి పిల్లలకు దేవా, నకులా అని పేర్లు పెట్టారు. జూపార్క్ లో పులి పిల్లలను చూస్తూ అమ్మ ఉల్లాసంగా గడిపారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications