ఈ గుళ్లో మీ పాపం పోతుంది!!: కావాలంటే సర్టిఫికేట్
జైపూర్: చాలామంది దేవుడిని నమ్ముతారు. దేవుడికి మొక్కుకుంటే పాపాలు హరించుకుపోతాయని భావిస్తారు. ఎవరి నమ్మకం వారిది. అయితే, రాజస్థాన్లోని ఓ దేవాలయంలోకి వెళ్తే.. అక్కడ కచ్చితంగా పాపాలు పోతాయట! అలా అని అక్కడి వారిలో కొందరు సర్ఠిఫికేట్ ఇవ్వడం గమనార్హం.
ఈ ఆళయం రాజస్థాన్లో ఉంది. ఇది శివాలయం దీనిని గౌతమేశ్వర మహదేవ పాపవిమోచన తీర్థ అని పిలుస్తారు. భక్తులు ఇక్కడి మందాకిని కుంద్లో మునిగి పాపపరిహారం చేసుకుంటారు. అంత వరకు పరవాలేదు.

కానీ, ఇక్కడి ఆలయ సమీపంలో ఓ గ్రూప్ ఉంది. వారు పది రూపాయలను తీసుకొని దోష నివారణ పూజ చేస్తారు. అలాగే ఓ సర్టిఫికేట్ ఇస్తారు. దానికి రూ.1 వసూలు చేస్తారు. మొత్తం పదకొండు రూపాయలకు పాపాలు పోయినట్లుగా ఆ గ్రూప్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం.
పాపాలు చేసినవారు, బహిష్కరణకు గురైన వారు ఇక్కడకు వచ్చి స్నానం ఆచరించి, ఆ తర్వాత సర్టిఫికేట్ పొందితే చాలునని సదరు గ్రూప్ చెబుతోంది. ప్రతి మే నెలలో ఇక్కడకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి శివుడిని దర్శించుకుంటారు. అయితే, ఈ సర్టిఫికేట్ మాత్రం ఓ గ్రూప్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications