వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో చోరబడిన పాక్ బాలురు (వీడియో)

|
Google Oneindia TeluguNews

జైపూర్: భారత్ లో చోరబడిన పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు బాలురులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. భారత్-పాక్ సరిహద్దులోని జోద్ పూర్ లో వీరిని అదుపులోకి తీసుకున్నామని బీఎస్ఎఫ్ అధికారులు అన్నారు.

బీఎస్ఎఫ్ జనరల్ బీఆర్ మెఘవాల్ మాట్లాడుతూ రాజస్థాన్ లోని జైస్లమీర్ జిల్లాలోని కురాలీబేరి గ్రామం శివార్లలో ముగ్గురు పాకిస్థాన్ కు చెందిన బాలురులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ముగ్గురు అనుమానాస్పదంగా సంచరిస్తున్న విషయం గ్రామస్తులు గుర్తించారు.

 Three Pak Boys Found India-Pakistan Border Near Rajasthan

తరువాత బీఎస్ఎఫ్ జవాన్లకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురికి 12 నుంచి 15 సంవత్సరాల వయస్సు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇంటిలిజెన్స్ వర్గాలు ముగ్గురిని విచారణ చేస్తున్నారని, వారిని విడిచి పెట్టడం, విడిచి పెట్టకపోవడం అనే నిర్ణయం ఇంటిలిజెన్స్ వర్గాలు తీసుకుంటాయని బీఎస్ఎఫ్ అధికారులు అంటున్నారు.

English summary
Three Pakistani boys, aged between 12 and 15 years, were held by BSF near the Jodhpur border in Rajasthan after they crossed over into India apparently while looking for their missing goats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X