శశికళ వస్తే అన్నాడీఎంకే అంతం చూస్తారు: తుగ్గక్ !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలిగా నెచ్చెలి శశికళను నియమిస్తే మీ నెత్తిన మీరే రాయివేసుకుంటారని చో రామస్వామికి చెందిన తగ్లక్ పత్రిక అన్నాడీఎంకే నాయకులను హెచ్చరించింది.
జయలలితకు నిజమైన వారసులు ఎవరో ? మీరే చెప్పడం మంచిది కాదని, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలని తుగ్లక్ పత్రిక సూచించింది. తగ్లక్ పత్రిక వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు, న్యాయవాది, రచయిత అయిన చోరామస్వామి అంటే జయలలితకు ఎంతో గౌరవం.

జయలలిత మరణించేంత వరకు ప్రతి పుట్టిన రోజు సందర్బంగా చో రామస్వామి నుంచి జయలలిత ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. జయలలిత ఎన్నో విషయాలు చో రామస్వామికి చెప్పారు.
జయలలిత, చో రామస్వామి మరణించిన తరువాత విడుదల అయిన తుగ్లక్ పత్రికలో ఓ వ్యాసం ప్రచురితం అయ్యింది. అందులో శశికళ రాజకీయాల్లో రావడంతో తనకు ఏమాత్రం ఇష్టం లేదనే విషయం జయలలిత ఒక సారి చో రామస్వామికి చెప్పారంట.
అదే విషయం చో రామస్వామి తుగ్లక్ పత్రిక సిబ్బందితో గతంలో చెప్పారు. అంతే కాకుండా ఆ విషయాలను చో రామస్వామి తన డైరీలో రాశారని తుగ్లక్ పత్రిక ప్రచురించింది. ఇప్పుడు ఆ వివరాలను తుగ్లక్ పత్రిక బయటపెట్టింది. ఇప్పటికైనా అన్నాడీఎంకే నాయకులు కళ్లు తెరిస్తే మంచిదని తుగ్లక్ పత్రిక అభిప్రాయం వ్యక్తం చేసింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications