మూడు రాష్ట్రాల్లో బిజెపి హవా: ఓటమి దిశగా కాంగ్రెసు

రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెసు అధికారాన్ని కోల్పోయే స్థితి ఉంది. రాజస్థాన్లోని 199 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బిజెపి 130 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెసు 23 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. చత్తీస్గడ్లో కూడా మాత్రం పోటాపోటీ ఉంది. చ్తతీస్గడ్లో 90 స్థానాలు ఉండగా, కాంగ్రెసు 41 స్థానాల్లో, బిజెపి 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపి హ్యాట్రిక్ సాధించే దిశగా సాగుతోంది. మధ్యప్రదేశ్లో బిజెపి 133 స్థానాల్లో ఆధిక్యంలో సాగుతుండగా, కాంగ్రెసు 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్లో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది.
ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గడ్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. మిజోరం ఫలితాలు ఈ నెల 9వ తేదీన వెలువడనున్నాయి.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో..












Click it and Unblock the Notifications