ఆ చట్టం అంతు చూసేంత వరకు నిద్రపోను: ట్రిపుల్ తలాక్ పై ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్పై రాజకీయం చేయొద్దని ప్రధాని నరేంద్ర మోడీ ముస్లిం మత పెద్దలను కోరారు. దీనికి పరిష్కారం కనిపెట్టేందుకు ముస్లిం సంస్కరణవాదులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అభ్యర్థించారు.
శనివారం భువనేశ్వర్లో కన్నడ తత్వవేత్త బసవన్న జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్కు ముస్లిం మహిళలు వ్యతిరేకంగా ఉన్నారని, వారికి జరుగుతున్న అన్యాయంపై స్వరం మరింత పెంచుతానన్నారు.

''దేశంలోని ముస్లిం ఆడబిడ్డల వెతలపై పోరాటం చేస్తా.. కాలం చెల్లిన ట్రిపుల్ తలాక్ చట్టానికి మా ప్రభుత్వం ముగింపు పలుకుతుంది'' అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగతా ముస్లిం మహిళల మాదిరిగానే భారత దేశంలోని ముస్లింలను కూడా ఆధునిక పథంలో నడిపించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
దాదాపు నలభై నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ మహిళా సాధికారత, సమానత్వం, సుపరిపాలనపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications