సీఎంపై అసంతృప్తితో 67 మంది ఎమ్మెల్యేలు, సినిమా చూపిస్తాం: ఇదో కొత్త బెదిరింపు !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి త్వరలోనే సినిమా చూపిస్తామని టీటీవీ దినకరన్ వర్గంలోని నాయకులు అంటున్నారు. సీఎం ఎడప్పాడి పళనిసామి మీద ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారందరూ త్వరలోనే బయటకు వస
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి త్వరలోనే సినిమా చూపిస్తామని టీటీవీ దినకరన్ వర్గంలోని నాయకులు అంటున్నారు. సీఎం ఎడప్పాడి పళనిసామి మీద ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారందరూ త్వరలోనే బయటకు వస్తారని టీటీవీ దినకరన్ వర్గం అంటోంది.
టీటీవీ దినకరన్ సన్నిహితుడు కాశీనాథ్ భారతీ శనివారం చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. ఎడప్పాడి పళనిసామి వర్గం నాయకులు టీటీవీ దినకరన్ ను చాల తక్కువ అంచనా వేస్తున్నారని అన్నారు. ఎడప్పాడి పళనిసామి ఎక్కువ కాలం అధికారంలో ఉండే చాన్స్ లేదని జోస్యం చెప్పారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద 67 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారందరూ త్వరలోనే బయటకు వస్తారని టీటీవీ దినకరన్ వర్గం లో చేరిపోతారని కాశీనాథ్ భారతీ జోస్యం చెప్పారు. ఎప్పటికైనా అన్నాడీఎంకే పార్టీకి శశికళ, టీటీవీ దినకరన్ మాత్రమే నాయకత్వం వహిస్తారని కాశీనాథ్ భారతీ అన్నారు. అయితే టీటీవీ దినకరన్, ఆయన వర్గంలోని నాయకుల మాటలను ఎడప్పాడి పళనిసామితో సహ తమిళనాడు మంత్రులు చెవిలో వేసుకోవడం లేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications