దలైలామాకు భద్రత: బుద్ధగయలో రెండు బాంబులు
పాట్నా: బీహార్లోని బుద్ధగయలో శుక్రవారం సాయంత్రం రెండు నాటు బాంబులు బయటపడ్డాయి. ఆధ్యాత్మిక గురువు దలైలామా ఇలా వెళ్లిన కొద్దిసేపటికే ఆ బాంబులు బయటపడ్డాయి.
కాలచింతన్ మైదానంలోని వంటగదిలో చిన్నపాటి పేలుడు సంభవించింది. దాంతో భక్తులు తీవ్ర ఆందోళన చెందారు. దాంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాలచక్ర మైదానంలో రెండు బాంబులు కనిపించాయి.

పాట్నా రేంజ్ డిఐి వినయ్ కుమార్ నేతృత్వంలో ఈ గాలింపు చర్యలు చేపట్టినట్లు పాట్నా రేంజ్ ఐిపి ఎన్ హెచ్ ఖాన్ చెప్పారు. గాలింపు చేపట్టినప్పుడు పేలిన థర్మాస్ ఫ్లాస్క్ కనిపించిందని, దానివల్ల శబ్బం వచ్చి ఉంటుందని ఆయన అన్నారు.
2013ల బుద్ధగయలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇందులో ఐదుగురు గాయపడ్డారు.సిమీ కార్యకర్తలు పేలుళ్లకు పాల్పడినట్లు తర్వాత తెలిసింది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications