యూపీలో ఘోర ప్రమాదం: బస్సును ఢీకొన్ని రైలు, 13 మంది విద్యార్థులు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును రైలు ఢీకొట్టిన సంఘటనలో 13 మంది చిన్నారులు అక్కడికి అక్కడే మృతి చెందారు. రైలు పట్టాలు దాడుతున్న స్కూల్ బస్సును రైలు ఢీకొంది. రైలు వేగానికి బస్సు ముక్కలు ముక్కలు అయింది.
క్రాసింగ్ వద్ద కాపలాదారు లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. ప్రమాదం సమయంలో బస్సులో విద్యార్థులు సహా 25 మంది విద్యార్థులు ఉన్నారు.

తవే-కపతన్గంజ్ ప్యాసింజర్ రైలు.. పట్టాల పైకి వచ్చిన బస్సును ఢీకొట్టడంతో విద్యార్థులు అక్కడికి అక్కడే మృతి చెందారని రైల్వే అధికార ప్రతినిధి చెప్పారు. ఈ సంఘటన గోరక్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించారు. ఈ ప్రమాదంపై విచారణ కోసం ఆదేశించారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications