ముస్లీంల కంచుకోటలో బీజేపీ పాగా, యూపీ నగరాలు కమలానివే
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం సత్తా చాటింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న, ముస్లింలకు కంచుకోట అయిన దేవబంధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీజేపీ పాగా వేసింది.
లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం సత్తా చాటింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న, ముస్లింలకు కంచుకోట అయిన దేవబంధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీజేపీ పాగా వేసింది.
దేవబంధ్లో తొలిసారి బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో ప్రధాని మోడీ హవా కొనసాగిందని ఈ సందర్భంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగుతుందన్నారు. బీజేపీకి యూపీలో వనవాసం ముగిసిందన్నారు. ఇక రామరాజ్యం ఉంటుందన్నారు.

నగరాల్లో బీజేపీ హవా
యూపీలోని పలు నగరాలు బీజేపీ చేతికి వచ్చేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ నగరాలైన లక్నో, కాన్పూర్, అలహాబాద్తో పాటు పలు ప్రధాన నగరాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications