యూపీలో బీజేపీకి 185 సీట్లు తథ్యం, న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ అంచనా
దేశమంతా ఆసక్తిగా చూస్తున్న ఉత్తరప్రదేశ్ లో ఈసారి బీజేపీ పాగా వేయనున్నట్లు, బీజేపీ 185 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలవబోతున్నట్లు న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ సర్వే అంచనా.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఒక్క పంజాబ్ తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఎగ్జిట్పోల్ ఫలితాలు చూస్తే నోట్ల రద్దు.. బీజేపీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపనట్లు తెలుస్తున్నది.
దేశమంతా ఆసక్తిగా చూస్తున్న ఉత్తరప్రదేశ్ లో ఈసారి బీజేపీ పాగా వేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక్కడ బీజేపీ 185 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలవబోతున్నట్లు న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ సర్వే అంచనా.

సమాజ్ వాదీ-కాంగ్రెస్ కూటమి 120 సీట్లతో రెండో స్థానంలో నిలుస్తుందని, బీఎస్సీకి 90 సీట్లు, ఇతరులు 8 సీట్లు గెలుచుకుంటాయని ఈ ఎగ్జిట్ పోల్స్ తేల్చింది. యూపీలో మ్యాజిక్ ఫిగర్ 202. బీజేపీకి ఇక్కడ 34 శాతం ఓట్లు రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications