పార్లమెంట్లో వందేమాతరం, భారత్ మాతాకి జై అనకూడదని ఎవరు చెప్పారు..? స్పికర్ ఓం బిర్లా
పార్లమెంట్ హౌస్లో వందేమాతరం ,భారత్ మాతాకి జై అనే నినాదాలు నిషేధం కాదని స్వయంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతోపాటు వాటిని అనకూడదని ఎవరు చెప్పారంటూ ఆయన ఎదురు ప్రశ్న వేశారు. అయితే ఈ నినాదాలు పలు విమర్శలు ఎదుర్కుంటున్న నేపథ్యంలోనే స్వయంగా లోక్సభ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

పార్లమెంట్లో ఇటివల గెలిచిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎంపీలు తమ ప్రమాణ స్వీకారం సంధర్భంలో పలు రకాల నినాదాలు చేశారు. అందులో ముఖ్యంగా జై శ్రీరాం, భారత మాతాకి జై, వందే మాతరం వంటి నినాదాలు ఇచ్చారు. మరోవైపు ఎవరికి నచ్చిన నినాదాలు వారు చేసుకున్నారు. తెలంగాణ ఎంపీలు జై తెలంగాణ అంటే , మరికొంతమంది జై భీం అంటూ నినాదాలు చేశారు.
ఇక ఉత్తర ప్రదేశ్కు చెంది ఎస్పి ఎంపీ ఏకంగా వందేమాతరం నినాదం ఇస్లాంకు వ్యతిరేక మంటూ పార్లమెంట్లోనే ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ జై భీం, జై మీం , అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేశారు.ఇలాంటీ నేపథ్యంలోనే పార్లమెంట్లో ఇలాంటీ నినాదాలపై ప్రశ్నించిన మీడియాకు నూతనంగా ఎన్నికైన లోక్సభ స్సీకర్ ఓం బిర్ల స్పందించారు. వాటిలో వందేమాతరంతో పాటు భారత్ మాతాకి జై నినాదాలు చేయడం తప్పు కాదని ఆయన స్పష్టం చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications