గుజరాతీయులపై వెంకయ్య ప్రశంసలు, అక్కడే ఎక్కువని...
అహ్మదాబాద్: గుజరాతీయులు ముందుచూపు ఉన్న వారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం అన్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడబోమని స్పష్టం చేశారు. సోమవారం గుజరాత్లో ఆయన మాట్లాడారు.
సంస్కరణలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆర్డినెన్స్ జారీ చేసి అయిన సంస్కరణలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వంలో ఎలాంటి ఆలసత్వానికి తావు లేదన్నారు. గుజరాతీయులు ముందుచూపు ఉన్నావారని ప్రశంసించారు.

దేశంలోని మిగతా ప్రాంతంలోని ముస్లింలతో పోల్చితే గుజరాత్లోని ముస్లింలలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టండి.. గుజరాత్లోనూ పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తామన్నారు.
సమయం వచ్చినప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోడానికి ప్రభుత్వం ఏ మాత్రం వెనుకాడమన్నారు. భూసేకరణ విషయంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చామని, బొగ్గు, ఇతర కీలక విషయాల్లోనూ ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు తెలిపారు. సంస్కరణలపై ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఈ ఆర్డినెన్స్లే ఉదాహరణ అన్నారు. పాలనలో అలసత్వానికి తావులేదని చెప్పారు.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్లో సందడి !! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!!










Click it and Unblock the Notifications