బెదిరింపులు మమ్మల్నేం చేయలేవు! : సలహుద్దీన్ కు వెంకయ్య కౌంటర్
హైదరాబాద్ : భారత్ పట్ల హిజ్బూల్ ముజాహిద్దీన్ నేత సయిద్ సలహాద్దీన్ హెచ్చరికలపై తీవ్రంగా స్పందించారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. కశ్మీర్ స్వతంత్రం కోసం పాకిస్తాన్ మద్దతునిచ్చినట్లయితే రెండు దేశాల మధ్య న్యూక్లియర్ వార్ తప్పదంటూ.. సలహాద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు.
కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికి అసలు సలహుద్దీన్ ఎవరు.. అని ప్రశ్నించిన వెంకయ్య, కశ్మీర్ పై మాట్లాడే హక్కు అతనికి లేదని స్పష్టం చేశారు. అసలు కశ్మీర్ పై మాట్లాడే హక్కు అతనికి ఎవరిచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకయ్య.

కేవలం పబ్లిసిటీ పాకులాట కోసమే సలహుద్దీన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని, ఇలాంటి వ్యక్తులను వెనుకేసుకు రావడం సరైందా కాదా అన్నది పాక్ తేల్చుకోవాలని సూచించారాయన. అలాగే సలహుద్దీన్ బెదిరింపులు తమను ఏమి చేయలేమని చెప్పుకొచ్చారు వెంకయ్య.
More From
-
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications