తెల్లవాళ్ల ముందు దుస్తులు ఊడదీస్తాం, కానీ: కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి కేజే అల్ఫోన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆధార్ డేటాబేస్కు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆధార్ను ప్రశ్నించే వారు వీసా కోసం తెల్లవారి ముందు నగ్నంగా నిలబడటానికి సిద్ధమవుతురాని ఆరోపించారు. వీసా కోసం దుస్తులు విప్పేందుకు కూడా సిద్ధమవుతారన్నారు. ఆధార్ గురించి సమాచారం ఇమ్మంటే మాత్రం విప్లవం వస్తుందన్నారు.

అమెరికా వీసా కోసం తాను పది పుటల దరఖాస్తును నింపానని, అలాంటి పని కోసమయితే తెల్లవాళ్ల ముందు మనం వస్త్రాలు లేకుండా నిలబడమన్నా నిల్చుంటామన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications