వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లేదంటే హిందుత్వాన్ని వదిలేస్తా: మాయావతి హెచ్చరిక
యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్లు తమ మైండ్ సెట్ మార్చుకోకుంటే తాను బుద్దిజం తీసుకుంటానని హెచ్చరించారు.
లక్నో: యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్లు తమ మైండ్ సెట్ మార్చుకోకుంటే తాను బుద్దిజం తీసుకుంటానని హెచ్చరించారు.
చదవండి: పూజల తర్వాతే రాష్ట్ర అభివృద్ధి: యోగి ఆదిత్యనాథ్పై మాయావతి
బుధవారం మాయావతి మాట్లాడారు. దళితులు, ట్రైబల్స్ పట్ల బీజేపీ, ఆరెస్సెస్లు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే తన వారితో కలిసి తాను హిందుత్వాన్ని వదిలేసి బుద్దిజం తీసుకుంటానని చెప్పారు.
అయోధ్యలో రామాలయాన్ని, ఇతర ప్రాంతాల్లో గుడులను నిర్మించడం వల్ల పేదవారికి ఎలాంటి లాభం లేదన్నారు. దీంతో పేదరికం, నిరుద్యోగం సమసిపోదన్నారు.
Comments
yogi adityanath bjp mayawati bsp hinduism uttar pradesh బిజెపి బీజేపీ మాయావతి బీఎస్పీ ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్
English summary
I am openly challenging BJP, RSS and company that if they do not change their casteist thinking of hatred against Dalits, tribals, backwards, converted people and their leaders, I will also be forced to take the decision to leave Hindu religion and embrace Buddhism with crores of people who are victims of this system,” the BSP chief said.
Story first published: Wednesday, October 25, 2017, 21:09 [IST]