ఐటీ హబ్లో వర్ష బీభత్సం: స్కూటీపై వెళుతోన్న మహిళపై విరిగిపడ్డ చెట్టు, అక్కడికక్కడే మృతి..
బెంగళూరులో వర్ష బీభత్సం సృష్టించింది. వర్షానికి తోడు ఈదురుగాలులు వీచాయి. దీంతో భారీ వృక్షాలు నెలకొరిగాయి. ఓ వివాహితపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు.

బెంగళూరులోని బెగార్ వద్ద నుంచి హేమ (45) అనే వివాహిత మంగళవారం వెళ్తున్నారు. అయితే అప్పటికే ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటాలే అని ఆమె అనుకొంది. కానీ అంతలోనే మృత్యువు ఎదురొచ్చింది. అలా ఆమె వెళుతున్న సమయంలో చెట్టు కొమ్మ స్కూటర్పై పడింది.
ఒక్కసారిగా పడటంతో ఆమె వాహనంతోపాటు పడిపోయారు. ఆమె కు తీవ్రగాయాలు కావడంతో.. అక్కడికక్కడే చనిపోయారు. గత కొన్నిరోజుల నుంచి బెంగళూరులో వర్షం కురుస్తోండగా.. మంగళవారం కూడా పడింది. బెంగళూరులో వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. వచ్చేనెల 5వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications