కిరాతకం :అత్యాచారయత్నం చేశారు, ప్రతిఘటించిందని ఇలా చేశారు
ఓ 32 ఏళ్ళ మహిళపై రైల్లో అత్యాచారయత్నానికి ప్రయత్నించారు కొందరు దుండగులు.అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది.దీంతో ఆమెను రైల్లో నుండి బయటకు తోసివేశారు. ఈ ఘటన బెంగాల్ లో చోటుచేసుకొంది.
కోల్ కతా:పశ్చిమబెంగాల్ లో కొందరు డుండగులు రైలులో ఓ మహిళపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. అయితే ఈ దాడిని ఆమె ప్రతిఘటించడంతో రైలులో నుండి ఆమెను బయటకు తోసివేశారు.
32 ఏళ్ళ ఓ మహిళ సోమవారం నాడు నడుస్తోన్న రైలు నుండి కొందరు దుండగులు బయటకు తోసివేశారు. అంతకుముందే బాధితురాలిపై దుండగులు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు.

అత్యాచారయత్నాన్ని ఆమె ప్రతిఘటించడంతో ఆమెను రైలు నుండి దుండగులు బయటకు తోసివేశారు. ఆమె రైల్వే ట్రాక్ పక్కనే సుమారు ఏడుగంటలు పడి ఉంది.
ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయి. తీవ్రమైన గాయాలతో రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న బాధితురాలిని స్థానికులు చూసి ఆసుపత్రికి తరలించారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications