చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Aunty: కూతురు మొగుడితో అత్త ?, అర్దరాత్రి మద్యం మత్తులో అల్లుడు, ఒకేఒక్కసారి అంటూ, మొత్తం రివర్స్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: వివాహం చేసుకున్న యువకుడు అతని భార్య ఇంటికి వెళ్లి వస్తున్నాడు. భార్య గర్బవతి కావడంతో కాన్పు కోసం ఆమె పుట్టింటికి వెళ్లింది. పుట్టింటిలో ఉన్న భార్యను చూడటానికి భర్త అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నాడు. నేను అత్తారింటికి వెలుతున్నానని ఇంట్లో చెప్పిన యువకుడు అతని భార్య ఇంటికి వెళ్లాడు. తరువాత భార్య ఆమె భర్త కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అయితే అత్తారింటిలో తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, అతన్ని చంపేశారని యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. శవమై కనిపించిన యువకుడు అతని భార్య తల్లితో చాలా కాలం నుంచి ఎంజాయ్ చేస్తున్నాడని, అత్త వలనే అతను హత్యకు గురైనాడని వెలుగు చూసింది.

Illegal affair: ప్రియుడితో లేచిపోయిన భార్య, అవమానంతో కొడుకును చంపేసి భర్త ఏం చేశాడంటే !Illegal affair: ప్రియుడితో లేచిపోయిన భార్య, అవమానంతో కొడుకును చంపేసి భర్త ఏం చేశాడంటే !

అత్తతో చాలా క్లోజ్

అత్తతో చాలా క్లోజ్

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని వేప్పూర్ కలుతురైలో పెరియస్వామి నివాసం ఉంటున్నాడు. పెరియసామి కుమారుడు మురుగన్ (27) వ్యాపారం చేస్తున్నాడు. వేల్పూర్ లో కుదమ (48) అనే మహిళ నివాసం ఉంటున్నది. కుముద కుమార్తె పవిత్ర (26)తో మురుగన్ వివాహం చెయ్యాలని నిర్ణయంచారు. రెండు సంవత్సరాల క్రితం మురుగన్, పవిత్రాల వివాహం గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు చూపించిన పవిత్రాను వివాహం చేసుకున్న మురుగన్ సంతోషంగా కాపురం చేస్తున్నాడు. పవిత్రాతో వివాహం జరిగినప్పటి నుంచి మురుగన్ అతని భార్య పవిత్రా ఇంటికి వెళ్లి వస్తున్నాడు. పవిత్రా తల్లి కుముదతో అల్లుడు మురుగన్ చాలా సన్నిహితంగా ఉంటున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.

 భార్య గర్బవతి...... పుట్టింటిలో భార్య

భార్య గర్బవతి...... పుట్టింటిలో భార్య

మురుగన్ భార్య పవిత్రా గర్బవతి కావడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. పవిత్రా 9 నెలల గర్బవతి కావడంతో కాన్పు కోసం ఆమె పుట్టింటికి వెళ్లింది. పుట్టింటిలో ఉన్న భార్య పవిత్రాను చూడటానికి ఆమె భర్త మురుగన్ అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నాడు. ఇటీవల నేను అత్తారింటికి వెలుతున్నానని ఇంట్లో చెప్పిన మురుగన్ అతని భార్య పవిత్రా పుట్టింటికి వెళ్లాడు.

అత్తారింటిలో శవమైన అల్లుడు

అత్తారింటిలో శవమైన అల్లుడు

అత్తారింటికి వెళ్లిన మురుగన్ అక్కడ కొన్ని రోజులు సంతోషంగా ఉన్నాడని స్థానికులు అంటున్నారు. రెండు రోజుల తరువాత పవిత్ర మురుగన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అబ్బాయి మా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. తన భర్త మురుగన్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఏమో తెలీదని పవిత్రా చెప్పింది.

పోస్టుమార్టంలో షాకింగ్ మ్యాటర్

పోస్టుమార్టంలో షాకింగ్ మ్యాటర్


అత్తారింటిలో తన కొడుకు మురుగన్ ఆత్మహత్య చేసుకోలేదని, అతన్ని చంపేశారని యువకుడి తల్లి సెల్వి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మురుగన్ ఆత్మహత్య చేసుకోలేదని, అతన్ని గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టం నివేదిక లో వెలుగు చూసింది.

అత్తతో అక్రమ సంబంధం

అత్తతో అక్రమ సంబంధం

పవిత్రాను వివాహం చేసుకున్న తరువాత ఆమె భర్త మురుగన్ భార్య తల్లి కుముదతో ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పవిత్రా కోసం ఆమె ఇంటికి వెలుతున్న మురుగన్ వివాహం జరిగినప్పటి నుంచి అతని అత్త కుముదాతో ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

New Year 2022 : Liquor Shops కి అనుమంతులెందుకు..ఇదా మన సంస్కృతి ? - BJP | Oneindia Telugu
కూతురు చూస్తుందని చంపేసిన అత్త

కూతురు చూస్తుందని చంపేసిన అత్త

మురుగన్ ఆ రోజు రాత్రి తన కోరిక తీర్చాలని అతని అత్త కుముదాని టార్చర్ పెట్టాడని, పక్క రూమ్ లో కూతురు ఉందని చెప్పినా మురుగన్ ఆమె మాట వినలేదని, ఆ సమయంలో కుముదా అల్లుడు గొంతు నులిమి చంపేసిందని పోలీసులు అన్నారు. తాను అల్లుడితో ఉన్న విషయం కూతురు చూసిందంటే లేనిపోని రామాయణాలు అవుతాయని అత్త కుముదా ఆమె అల్లుడు మురుగన్ ను చంపేసిందని వెలుగు చూసింది. అత్త ఇంట్లో శవమై కనిపించిన మురుగన్ అతని భార్య పవిత్రా తల్లి కుముదాతో చాలా కాలం నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెలుగు చూడటం అప్పట్లో కలకలం రేపింది.

English summary
Year Ender 2021: Illegal affair, Mother in law having extramarital affair with her son in law killed him in Cuddalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X